AP రాష్ట్రంలో 502 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్ల పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లిమిటేడ్ రిక్రూట్మెంట్-2022 విడుదల చేస్తామన్నారు. పాఠశాల విద్యాశాఖలో వివిధ క్యాటగిరిలో ఉపాధ్యాయుల నియామకం కోసం మొత్తం 502 పోస్టులు ప్రకటించిన్నట్లు Read More …
